Tuesday, June 9, 2009

మిధ్య అయిన విధ్య.

మన రాష్ర్టం నుంచి వెళ్ళి రాష్ర్టపతి అయ్యి దేశవ్యాప్త ఉపాధ్యాయ దినోత్సవం జరిపించుకుంటున్న నీలం సంజీవరెడ్డి ఎంతఫీజు కట్టి కార్పొరేట్ పాఠశాలలో చదువుకున్నారు; కార్పొరేట్ కళాశాలలో చదువుకున్నారు. నిన్న మొన్నటి ఆదర్శరాష్ర్టపతి మరియు ..స్. అధికారులు, .పి.స్. అధికారులు ఎక్కడ చదువుకున్నారు.

రావాలి మనలో మార్పు - తేవాలి మన సమాజంలో మార్పు. కార్పొరేట్ సంస్థల్లోని పాఠశాలలు & కళాశాలలు భోధించేవిధ్య ప్రతి విధ్యార్ధికి ఆవశ్యమయితే మన ప్రభుత్వాలు నడిపించే పాఠశాలలు & కళాశాలల్లో అవే భోదనాంశాలు ఎందుకనిలేవు, తేడాలెందుకు.

మన తాహతు మించి మనము చదివించాలా - అవసరమా; అవసరమే అయితే అడుక్కుని డబ్బుసంపాదించుకోవాలిమన కడుపు మాడ్చుకుని (కడుపుమాడ్చుకుంటే - చివరకు చచ్చిఊరుకుంటాము) మన పిల్లలనుఅనాధలుగా(అందుబాటులో ఉన్న ఫీజులతో హాస్టల్లలో(అనాధ శరణాలయంలో పిల్లాడి గురించి అయితే పట్టించుకునేనాధుడే ఉండడు - హాస్టల్లలో పట్టించుకున్న పట్టించుకోనట్టే)) చేస్తున్నాము.

తల్లితండ్రులు ఆలోచించాలి మీరు.......................................

మీ భవధీయుడు
శ్రీధర్.

No comments:

Post a Comment